ఏపీలో నిరుద్యోగులకి తాజాగా వెలువడుతున్న నోటిఫికేషన్లు కొంత ఊరట ఇస్తున్నాయిల. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్  (APPSC) ఆధ్వర్యంలో405 పాలిటెక్నిక్ లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో  ఎన్ని పోస్టులు ఉన్నాయి, అర్హతలు ఏమిటి అనే వివరాలని పొందు పరిచారు.

Edu news

పాలిటెక్నిక్ లెక్చరర్లు : 405
 అర్హత:  పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులు/బ్రాంచుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ లెక్చరర్ పోస్టులకు కామర్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఇంగ్లిష్ టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి.

దరఖాస్తు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 6, 2019.

ఫీజు చెల్లించుటకు చివరితేదీ: ఫిబ్రవరి 26, 2019.

దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 27, 2019.

పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్ :  https://psc.ap.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి: