చుండ్రు ఎంత టార్చర్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మనం ఎక్కడ ఉన్న.. మనకు ఈ చుండ్రు నవ్వ పెడుతూనే ఉంటుంది.. సతాయిస్తూనే ఉంటుంది.. అలాంటి ఈ చుండ్రును మాయం చెయ్యడానికి మనం ఎన్ని కష్టాలు పడుతామో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. 

 

ఇంకా అలాంటి చుండ్రును మాయం చెయ్యాలి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.. ఎప్పుడు మందులే వాడకూడదు.. గృహ వైద్యం కూడా వాడాలి.. అంతేకాదు.. ఈ చుండ్రు నవ్వ పెట్టకుండా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే ఈ చుండ్రు గోల మనకు ఉండదు.. లేదు అంటే ఈ ఎండ కాలంలో చుండ్రు వల్ల మనకు చుక్కలు కనిపిస్తాయి. 

 

అయితే ఈ చుండ్రు మాయం కావడానికి ఈ చిట్కా ఉపయోగించి చుడండి.. ఖచ్చితంగా మంచి ఫలితం కనిపిస్తుంది. ఏం చెయ్యాలి అంటే? నాలుగైదు చెంచాల బియ్యం కడిగిన నీటిలో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు మాయమవుతుంది. అంతేకాదు జుట్టు రాలడం కూడా తగ్గుతుంది.. కాబట్టి ఈ చిట్కా పాటించి మీ చుండ్రును పోగొట్టుకోండి.. వేసవి అంత హ్యాపీగా ఉండండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: