కరోనా మహమ్మారి మర్కజ్ నిజాముద్దీన్ సంఘటనల అనంతరం విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా కొంతమేర కొరోనాను కట్టడి చేస్తున్న . మర్కజ్ నిజాముద్దీన్ సంఘటన అనంతరం కేసులు మరింతగా పెరుగుతున్న వేళా నరేంద్రమోడీ గారు మరింత కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉందని బీజేపీ నాయకులూ కిషన్ రెడ్డి వెల్లడించారు.

 

అదేవిధంగా ఆయా రాష్ట్రాలలోని రెడ్ జోన్ లలో మరింత కట్టుదిట్టం చేసేలా నిర్ణయాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఇప్పటికే వ్యవసాయ ఉత్పత్తులపైనా సడలింపులు ఇచ్చామని మరి కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులపైన కూడా సడలింపు ఉన్నదే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు . ఇప్పటికే ముఖ్యంన్తరులతో మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ జరుపుతున్నారని వివరాలు చర్చల అనంతరం వెల్లడిస్తామని కిషన్ రెడ్డి తెలియజేసారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: