గ్రామా దేవత మరమ్మ దేవి చెప్పిందని ఊరంతా కలిచేసిన ఖాతాను కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలూకాలోని ముద్దనహళ్లి గ్రామంలో జారొగింది.కరోనా జబ్బు రాకుండా ఉండాలనే తక్షనమ్ ఊరు వదలి వెళ్లిపోవాలని గ్రామా దేవత మారెమ్మ చెప్పిందని అందుకే మేమంతా ఊరు బయటకి వచ్చామని గ్రామస్తులు చెబుతున్నారు.

 

కరోనా గ్రామంలో ఉందని కరోనా రాకుండా ఉండాలంటే ఊరుకి దూరంగా గ మూడు రోజులపాటు బయట ఉండాలని దేవత చెప్పిందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామంలోని అందరు తమ కోళ్లను పశువులను అంతా తీసుకోని బయటకు వచ్చి ఊరు శివారులలోని పంటపొలాల్లో ఆవాసం ఏర్పాటు చేసుకున్నారు. దింతో ముద్దనహళ్లి గ్రామం అంతకుడా నిర్మానుష్యంగా మారింది 

మరింత సమాచారం తెలుసుకోండి: