సూర్యాపేట జిల్లాలోని మఠంపల్లి లో ని నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కార్మికుడికి కరోనా రావడంతో తోటి కార్మికులు భయాందోళనొ ఉన్నారు. సదరు కార్మికుడిపై కేసు నమోదు చేయాలి తోటికార్మికులు కోరుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన కార్మికుడు పదిహేను రోజుల క్రితం దాచేపల్లి గ్రామానికి వెళ్ళివచ్చాడని అధికారులు

 

 

తెలియజేస్తున్నారు. అతని పేరు పానుగంటి కృష్ణ అని గుర్తించారు. అదేవిధంగా దాచేపల్లి గ్రామం పైకూడా నిఘా ఉంచాలని అధికారులు చూచిస్తున్నారు అదేవిధంగా సదరు వ్యక్తి తిరిగిన అన్ని ఊర్లలో పరీక్షలు నిర్వహించాలని కోరారు. అయితే మఠంపల్లి NCL కంపెనీని మూసివేయవలసిందిగా చుట్టుపక్కల ఉన్న గ్రామసులు పోలీస్ శాఖను కోరుతున్నారు .తెలంగాణాలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం తెలంగాణాలో ఇప్పటివరకు 563 కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా 103 మంది డీఛార్జి కాగా ఇప్పటివరకు 17 మంది చనిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: