గుంటూరు జిల్లాలో నానాటికి పాజిటివ్ కేసుల సంఖ్యా గుంటూరు వాసులను హడలెత్తిస్తోంది ..గుంటూరులో ఇవాళ ఒక్కరోజే 10 కేసులు నమోదయ్యాయి . కొత్తగా గుంటూరు జిల్లాలోని నర్సారావు పేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది .

 

ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటివరకు 439 కేసులు నమోదు కాగా గుంటూరులో 93 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి . ఆంధ్రప్రదేశ్లో కర్నూల్ జిల్లా కరోనా పాజిటివ్  కేసులలో మొదటి స్థానంలో ఉండగా ఇప్పుడు గుంటూరు ఆ స్థానాన్నినిలబెట్టుకుంది . అదేవిధంగా గడచిన 24 గంటల్లో ఏడుగురు చనిపోయారు. మరియు 12 మంది డీఛార్జి అయ్యారు.నెల్లూరు 54 కేసులతో మూడో స్తానం లో ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: