కరోనా కట్టడికి సత్యసాయి ట్రస్ట్ తమచేయూతను అందించింది . మర్కజ్ నిజాముద్దీన్ జమాత్ ప్రార్హ్టనలతరువాత విపరీతంగా పెరిగిన కరోనా కేసుల దృష్ట్యా పలువురు పారిశ్రామిక వేత్తలు మరియు కొన్ని స్వచ్చంద సంస్థలు కరోనా కట్టడికి తమవంతు సాయంచేస్తున్నాయి. కొన్ని హాస్పిటల్స్లో లో సరైన వైద్య పరికరాలు లేక మరియు రక్షణ కవచాలు లేక బాధ పడుతున్నారు. ఈ విషయాన్నీ తెలుగుసుకున్న పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ వారు అనంతపురం
జిల్లాలో పలు హాస్పిటల్స్ కి మెడికల్ కిట్స్ ను మరియు N -95 మాస్క్ లను అందజేశారు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: