కరోనా వైరస్ దెబ్బకు కర్నూలు జిల్లా వణికిపోతుంది. తాజాగా కర్నూలు జిల్లాలో 13 కేసులు బయటపడ్డాయి. ఇటీవల మరణించిన ఒక డాక్టర్ ఇంట్లో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా మరో నలుగురుకి ఏ ట్రావెల్ హిస్టరీ లేకుండా కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

ఎమ్మిగనూరులో కరోనా వచ్చిన తొలి బాధితుడు ప్రాణాలు కోల్పోయాడు. దీనితో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. జిల్లా పరిస్థితులపై సిఎం జగన్ ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: