మ‌న‌దేశంలో క‌రోనా వైర‌స్ గంట గంట‌కు విజృంభిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా 22.50 ల‌క్ష‌ల మందికి క‌రోనా సోక‌గా.. 1.54 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. ఇక 5.71 ల‌క్ష‌ల మంది రిక‌వ‌రీ అయ్యారు. ఇక మ‌న‌దేశంలో శ‌నివారం ఉద‌యం 10 గంట‌ల అప్‌డేట్ ప్ర‌కారం చూస్తే క‌రోనా పాజిటివ్ కేసులు 15 వేల‌కు చేరుకున్నాయి. ఇప్ప‌టికే 486 మంది మృతి చెందార‌ని వ‌ర‌ల్డ్ మీట‌ర్ చెపుతోంది. 

 

ఇప్ప‌టికే ఉన్న 21 రోజుల లాక్‌డౌన్ పొడిగిస్తూ దీనిని మ‌రో 19 రోజులు అంటే మే 3వ తేదీ వ‌ర‌కు పొడిగించారు. ఇక మ‌న‌దేశంలో ఈ మ‌హమ్మారి నుంచి రివ‌క‌రీ అయిన వారి సంఖ్య 2 వేల మంది ఉంటే.. ఇక యాక్టివ్ కేసులు 11 వేల పైనే ఉన్నాయి. ఇక మ‌హారాష్ట్ర అత్య‌ధిక కేసులు, మ‌ర‌ణాల‌తో దేశంలోనే టాప్ ప్లేస్‌లో ఉంది. ఇక యూపీ, బెంగాల్‌, బిహార్‌, ఢిల్లీ లాంటి చోట్ల ప‌రిస్థితులు ఘోరంగా ఉన్నాయి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: