దేశ వ్యాప్తంగా వలస కార్మికులు ఎన్నో కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దేశ వ్యాప్తంగా కూడా తినడానికి తిండి లేక ఎందరో సొంత ఊర్లకు వేల కిలోమీటర్లు నడిచి వెళ్తున్నారు. 

 

ఇక వారికి ప్రకాశం జిల్లాలో జనసేన నాయకులు కార్యకర్తలు అండగా నిలిచారు. ఒంగోలులో వలస కార్మికులకు ఆర్ధిక సహాయం తో పాటుగా నిత్యావసర సరుకులను వారు అందించారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: