వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇప్పట్లో వదిలేలా లేరు. ఇటీవల బాబుగారిపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో అంశంపై ఆయన్ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఇవాళ చంద్రబాబు తనయుడు, మాజీ మం త్రి నారా లోకేష్పై విజయసాయి ట్విటర్లో వ్యంగాస్త్రాలు సంధించారు.
కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్డౌన్ను పాటిస్తున్నారన్నారు. అయితే మాజీ సీఎం చంద్రబాబు సుపుత్రుడు ‘మాలో కం’ మాత్రం లాక్డౌన్ను ఉల్లంఘించి యథేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్కు స్కేట్ బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్! అంటూ ట్వీట్ చేశారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇప్పట్లో వదిలేలా లేరు. ఇటీవల బాబుగారిపై సోషల్ మీడియా వేదికగా వరుసగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకో అంశంపై ఆయన్ను టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఇవాళ చంద్రబాబు తనయుడు, మాజీ మం త్రి నారా లోకేష్పై విజయసాయి ట్విటర్లో వ్యంగాస్త్రాలు సంధించారు.
కరోనా విపత్తుతో కష్టాలను దిగమింగుతూ దేశంలో కోట్లాది మంది ప్రజలు గడప దాటకుండా లాక్డౌన్ను పాటిస్తున్నారన్నారు. అయితే మాజీ సీఎం చంద్రబాబు సుపుత్రుడు ‘మాలో కం’ మాత్రం లాక్డౌన్ను ఉల్లంఘించి యథేచ్చగా రోడ్లపై చక్కర్లు కొడుతూ ‘మాతృభాష’లో కొడుకు దేవాన్ష్కు స్కేట్ బోర్డు నేర్పిస్తున్నాడు. హ్యాట్సాఫ్! అంటూ ట్వీట్ చేశారు.