లాక్ డౌన్ కారణంగా సినీ తారలు తమ తమ ఇళ్లలోనే లాక్ అయిపోయారు. ఇంట్లో ఉంటూ కూడా సమాజానికి మేలు చేసే పనిలో కొందరు తారలు ప్రయత్నిస్తున్నారు.  అమితాబచ్చన్ సమాజ సేవలో ముందుంటారు .దేశంలో ఏటువంటి విపత్కర పరిణామాలు జరిగినా ముందుంటారు. ఆయన కుమారుడు అభిషేక్ కూడా తనకు తగిన సాయం చేస్తూనే ఉంటారు.ఇందులో భాగంగానే  తార శర్మ సాలూజా ఇంట్లో యోగా వర్కౌట్స్  చేస్తున్న వీడియోను ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.  

 

ఈ వీడియో ద్వారా వచ్చిన డబ్బును  ఎవరికి అయితే ఎక్కువ ఆహార కొరత ఉంటుందో వారికి  PLRT ద్వారా ఆర్థిక సహాయాన్ని   అందజేయనున్నట్లు  తార శర్మ తెలియజేసింది. సంబంధించిన యోగాను మంగళ మరియు బుధవారం లలో లైవ్ ద్వారా వచ్చే వ్యూస్  మరియు వ్యూస్ ద్వారా వచ్చే డబ్బును  PLRT కి అందజేయనున్నట్లు తెలియజేసింది. దీనికి సంఘీభావంగా అభిషేక్ బచ్చన్ తన ట్విట్టర్ ఖాతాలో.  ఈ మంచి పనిలో భాగమౌటానికి.. నా చాప ని తీసుకుని వస్తాను.... అని ట్యాగ్ లైన్ పెట్టి పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది...

మరింత సమాచారం తెలుసుకోండి: