ఒక పక్క దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో ఆంక్షలు సడలించడం ఎంత వరకు కరెక్ట్ అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్రం ఇచ్చిన సడలింపులను ఆయన అమలు చేసేది లేదని స్పష్టం చేసారు. 

 

వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులో లేదు కాబట్టి తాము దుకాణాలను తెరిచే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 27 న జరిగే ప్రధాని వీడియో సమావేశంలో ఈ సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఆయన. తాము ఎలాంటి పరిస్థితిలో అమలు చేసేది లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: