బాలీవుడ్ టాప్ నిర్మాత అయిన కరణ్ జోహార్  ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా యాక్టివ్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే. తాను నిర్మించే సినిమాలకు సంబంధించిన వివరాలను పోస్ట్ చేయడంతో పాటు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన పలు విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారని కరణ్ జోహార్ . ఇక  బాలీవుడ్ టాప్ నిర్మాత అయిన కరన్ జోహార్ ఒక పోస్ట్ పెట్టిన తర్వాత అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వకుండా ఎలా ఉంటుంది. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. తాజాగా బాలీవుడ్ టాప్ నిర్మాత అయిన కరణ్  జోహార్  ఒక వీడియో ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. గురూజీ తో మాట్లాడుతున్న వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు కరణ్  జోహార్.  ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.ఈ  వీడియోపై  మీరు ఓ  లుక్కేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: