IHG

 

భారత దేశ దిగ్గజ నటుడు రిషీ కపూర్ ఇకలేరనే వార్త యావత్ భారత దేశాన్ని కదిలించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన అయన ఇక లేరు అనే వార్త అయన అభినులకు మింగుడు పాడడం లేదు. రిషీ కపూర్ మరణవార్త విని తెలంగాణా మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా స్పందించారు. 'రిషీ కపూర్ మరణ వార్త నన్ను షాక్ కి గురి చేసింది, ఈ వారం మరియు ఈ సంవత్సరం చాలా భయంకరంగా ఉంది. నిన్న గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్  ని కోల్పోయాం ఇవాళ రిషీ కపూర్ చనిపోవడం నన్ను విస్మయానికి గురిచేసింది...మీ నటన అందరి మనస్సులో పదిలంగా ఉంటుంది ...మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను ' అని కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు .

 

మరింత సమాచారం తెలుసుకోండి: