IHG

 

బాలీవుడ్ నటుడు ఇవాళ చనిపోవడం యావత్ భారత దేశాన్ని దుఃఖం లో ముంచివేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో అతనిని కడసారి చూపుకు నోచుకోలేక పోతున్నందుకు అభిమాన లోకం భాదపడుతున్నారు. బాజి సినిమాతో అరంగేట్రం చేసిన అయన ప్రస్థానం నేటితో ముగిసింది..బాజీ సినిమా వచ్చి ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆయన్ను లవర్ బాయ్ గానే గుర్తిస్తారు...ఆయన అలనాటి మేటి నటుడు అయిన రాజ్ కపూర్ ముద్దుల తనయుడు..ఆయన సినీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పాతిక సంవత్సరాలు కావస్తుంది...అప్పట్లోనే మహేష్ ,మరియు పవన్ రేంజ్ స్టామినా ఆయన సొంతం.

IHG

 

ఈ సందర్భంగా పలువురు సినీతారలు ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగానే కియారా అద్వానీ తన ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేసింది..." నేను ఏ సినిమా సెట్స్ లో ఉన్నా రిషీ కపూర్ స్టోరీస్ పంచుకుంటాను..ఆయన తెరవెనుక మరియు బయట ఒక లెజెండ్.. కొంతమంది వారి పరిచయంతో మర్చిపోలేని ముద్రను వారి ఎదపై వేస్తారు...ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరియు తన కుటుంబం మరియు ప్రియమైనవారి కోసం ఆ దేవుని ప్రతిస్తున్నాను '' ...కియారా అద్వానీ .

 

మరింత సమాచారం తెలుసుకోండి: