ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మరణంపై నట సింహ నందమూరి బాలకృష్ణ సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ వేదికగా ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ మరణంపై ఆయన స్పందించారు. ఇండియన్ సినిమాకు అతి పెద్ద లాస్ అంటూ ఆయన అభిప్రాయపడ్డారు. 

 

ఇద్దరు నటులు ఒక్కసారే మరణించడం నిజంగా బాధాకరం అని వాళ్ళను మరువలేమని ఆయన వ్యాఖ్యానించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేసారు బాలకృష్ణ. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. కాగా ఇర్ఫాన్ ఖాన్ నిన్న మరణించా రిషీ కపూర్ నేడు మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: