ప్రముఖ బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ మరణంపై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ నటులు, తెలుగు నటులు అందరూ కూడా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

 

తెలుగు లో నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ అందరూ కూడా సోషల్ మీడియాలో తమ సంతాపం ప్రకటించారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఆకర్షణీయమైన నటుడు రిషీ కపూర్ జీ మరణం బాధాకరమని పేర్కొన్నాడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని పేర్కొన్నారు. తాను ఎప్పుడు ఆరాధించే నటుడు అని పేర్కొన్నారు. దశాబ్దాలుగా తమను అలరించారని, ఆయన కుటుంబానికి సంతాపం అంటూ ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: