తెలంగాణ రాష్ట్రంలో కరోనా  పోరాటంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య వర్కర్లు ఎంతగానో కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎవరైతే కరోనా  వైరస్ పై పోరాటం చేసేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారో  వారందరికీ ఒక గౌరవప్రదమైన సెల్యూట్ చేసేందుకు... భారత వైమానిక దళం హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్.. గ్రూప్ కెప్టెన్ కే ఎస్ రాజు, సంతోష్ గుప్త ల ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ సిబ్బంది తో పాటు కరోనా  వైరస్ పోరాటంలో భాగస్వాములైన గాంధీ మెడికల్ కాలేజీ సిబ్బంది అందరూ రావాలని ఆదివారం ఉదయం 9:30 గంటలకు జయశంకర్  విగ్రహం వద్ద గాంధీ హాస్పిటల్ లో గౌరవప్రథమైన సెల్యూట్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి గాంధీ ఆస్పత్రిలోని అందరు వైద్యులు నర్సులు తెలంగాణ రాష్ట్ర పోలీసు సిబ్బంది మరియు స్టాఫ్  మెంబెర్స్, పారామెడికల్ సిబ్బంది అందరు  పూర్తి యూనిఫాంలో గౌరవంగా హాజరు కావాలి అంటూ అభ్యర్థించారు.blob:https://web.whatsapp.com/30199cbb-3907-47a8-8ca8-469b2089fe59IHG

మరింత సమాచారం తెలుసుకోండి: