ఈ ఆదివారం జరిగిన పెద్ద డిస్కర్షన్ లో భారత ఇతిహాస కథ అయినటువంటి దైవాంశ సంభూతుడైన రాముని గురించి ఓ సినిమా తీస్తే బాగుంటుందన్న ప్రతి పాదనతో మొదలైంది. లాక్ డౌన్ కారణంగా గతంలో ప్రదర్శించబడిన రామాయణం మరియు ఉత్తర రామాయణం లను తిరిగి టెలికాస్ట్ చేయడంతో ఇప్పుడు దూరదర్శన్ టెలివిజన్ లో చూసే అత్యధిక ప్రోగములలో రామాయణం ఎక్కువగా చుసిన టీవీ ప్రోగ్రాంగా రికార్డు సృష్టించింది .
ఇద్దులోభాగంగా సోషల్ మీడియాలో జరిగిన ఓ చర్చలో అభిమానులకు ఓ ఐడియా వచ్చింది అదేంటంటే బాహుబలి లాంటి హిస్టారికల్ సినిమాని తెరకెక్కించిన రాజమౌళి లార్డ్ రామ గురించి సినిమా చేస్తే బాగుంటుందని చూచించారు. అయితే దీనికి గాను లార్డ్ రామ పాత్రకు హీరో jr ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అయితే బాగుంటుందని చూచించారు, అయితే లక్ష్మణుడి క్యారెక్టర్ కి మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు అయితే బాగుంటుందని చూచించారు. మొత్తానికి రాజమౌళి రామాయణాన్ని తీస్తే బాగుంటుందని చాలావరకు నమ్ముతున్నారు ..చూడాలి రాజమౌళి రామాయణాన్ని తెస్తే ఎలా ఉంటుందో ....
Ramayan's re-telecast breaks all the television world records. Its re-make will surely break all the cinema world records. And when we have @ssrajamouli with us, there's nothing that can stop this.#RajamouliMakeRamayan pic.twitter.com/9dyD5fRzKC
— द्रोपदी (महारानी) (@draupdi_mamta) May 3, 2020