టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావుగారి 77 వ పుట్టిన రోజున టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి పలువురు దర్శకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫిలిం ఈడుస్త్రీలోని అయన విగ్రహానికి అయన కుమారుడు పూలమాలలతో అయన తండ్రి విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు మాట్లాడుతూ ..

IHG

 

లాక్ డౌన్ కారణంగా అయన పుట్టిన రోజు వేడుకలను సరిగా జరపలేక పోయామని చెప్పారు అదేవిధంగా వచ్చే ఏడాది నుండి ఈ రోజును సంక్రాంతి పండుగలా జరుపుతామని తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా పలువురికి ఫుడ్ ప్యాకెట్స్ పంచి పెట్టారు.  పలువురు తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ తరుపున అయన పుట్టినరోజు సంద ర్భంగా డైరెక్టర్స్ డే ని జరుపుకున్నారు .. డైరెక్టర్ అనీల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా లో ఆయన పుట్టిన రోజు సందర్భంగా అయన కుటుంబ సభ్యులకు నివాళులు అర్పించారు. IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: