విశాఖ గ్యాస్ ఘటనపై సిఎం వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేసారు. బాధితులను ఆస్పత్రుల్లో ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. భారీ పరిహారం బాధితులకు ప్రకటించారు జగన్. అదే విధంగా బాధిత గ్రామాల్లో ఒక్కొక్కరికి 15 వేలు ఇస్తామన్న ఆయన, 

 

జంతు నష్టానికి కూడా ఆర్ధిక సహాయం చేస్తామని ఒక్కో జంతువుకు 25 వేలు ఇస్తామని అన్నారు. ఎల్జీ కంపెనీ లో బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: