దేశంలో నానాటికి కరోనా కేసులు పెరుగుతూనే  ఉన్నాయ్. మరో పక్క కరోనా కేసు లు నమోదు కాకుండా కరోనా ఫ్రీ రాష్ట్రాలు గా తయారు అవుతున్నాయి. నిన్న కేరళ రాష్ట్రం కరోనా కేసులు నమోదు కాకుండా ఉన్న వారు కోలుకొని ఇంటికి పరుగు పరుగు న వెళుతున్నారు. ఇదే బాటలో ఉత్తరాఖండ్ రాష్ట్రం తయారైంది గురువారం వరకు ఒక్క కేసుకూడా నమోదు కాకుండా ఉన్నాయ్ .

IHG

 

అదేవిధంగా ఆ రాష్ట్రంలో కరోనా నుండికోలుకునే వారిసంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంది. గురువారం మధ్యాహ్నం రెండు ఘంటలవరకు     కూడా ఒక్క కేసు నమోదు కాలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇప్పటివరకు 69 పాజిటివ్ కేసులు ఈ రాష్ట్రంలో నమోదయ్యాయి. అయితే ఒక వ్యక్తి కరోనా తో చనిపోయాడు అదేవిధంగా 21యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రం లో ఉన్నాయ్.  

మరింత సమాచారం తెలుసుకోండి: