దేశ వ్యాప్తంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వలస కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడుప్రత్యేక రైలు సర్వీసులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని రాష్ట్రాల నుంచి వలస కార్మికులు భారీగా సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. 

 

ఈ తరుణంలో వారిలో కరోనా బయటపడుతుంది. మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి వెళ్ళిన కార్మికులకు ఎక్కువగా కరోనా బయటపడుతుంది. వీరిని ఇప్పుడు అధికారులు క్వారంటైన్ లో ఉంచగా అందరికి పరిక్షలు చేసే ఆలోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. తెలంగాణాలో ముగ్గురు వలస కార్మికులకు కరోనా బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: