లాక్ డౌన్ లో మద్యం కోస౦ ప్రజలు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. చాలా మంది మద్యం దొరకక పిచ్చోళ్ళు అయిపోయే పరిస్థితికి వచ్చారు అనేది వాస్తవం. ఈ తరుణంలో మద్యం షాపులను తెరవడానికి గానూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓకే చెప్పడంతో ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో దాదాపు మద్యం అమ్మకాలు మొదలయ్యాయి. 

 

ఈ తరుణంలో మద్యం షాపుల వద్ద భారీగా జనాలు గుమిగూడుతున్నారు. కరోనా వస్తే వచ్చింది గాని మందు లేకపోతే కష్టమని భావిస్తున్న జనాలు సామాజిక దూరాన్ని కూడా మర్చిపోతున్నారు. ఈ తరుణంలో ఒక ఫోటో బయటకు వచ్చింది. అది అంటే ఢిల్లీ లో సామాజిక దూరం పాటించడానికి గానూ తమ వద్ద ఉన్న హెల్మెట్, కర్చీఫ్, ఇతర వస్తువులను లైన్లో పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: