దేశ వ్యాప్తంగా వలస కార్మికుల కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. రాష్ట్రాలు తరలిస్తున్నా కేంద్రం సహకారం ఉన్నా సరే కొన్ని చోట్ల మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తాజాగా గుంటూరు జిల్లా పెదనంది పాడులో గద్వాల నుంచి వచ్చిన వలస కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 

 

మిర్చి కోతకు వచ్చిన కార్మికులు అక్కడ చిక్కుకుపోయారు. తమను సొంత ఊర్లకు తరలించాలి అని వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం తమ ఘోష వినాలని వాళ్ళు కోరుతున్నారు. దీనిపై ఏపీ సర్కార్ రంగంలోకి దిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: