విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన గ్యాస్ ప్రమాద ఘటన ఇప్పుడు గ్రామస్తుల్లో కొత్త భయాలకు కారణం అయింది. భవిష్యత్తులో కూడా గ్యాస్ ఇలాగే లీక్ అయితే పరిస్థితి ఏంటీ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్జీ పాలీమర్స్ కంపెనీని అక్కడి నుంచి తరలించాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 

 

కంపెనీ వద్ద పరిస్థితిని చూడటానికి వెళ్ళిన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్, మంత్రి అవంతి శ్రీనివాస్ ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక్కడి నుంచి కంపెనీ ని కచ్చితంగా తరలించాల్సిందే అని వాళ్ళు డిమాండ్ చేసారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉండటానికి వీలు లేదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: