టాలీవుడ్ లో చిరంజీవికి డాన్స్ పాట్నర్స్ రాధికా , విజయ శాంతి ఆతరువాత అంత పేరు తెచ్చుకున్న నటి రంభ. రంభ పలు చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆతరువాత శ్రీలంకకు చెందిన మరియు కెనడాలో స్థిరపడిన తమిళ వ్యాపారవేత్తను పెళ్లిచేసుకొని స్థిరపడింది.  ఈ జంటకు ఇద్దరు అందమైన కుమార్తెలు లాన్య మరియు సాషా పుట్టారు .ఆ తరువాత కొన్ని కారణాల  వాళ్ళ వారు విడిగా జీవనం సాగించారు. కొన్ని రోజుల తరువాత వారు విడాకులు తీసుకోవడానికి సిద్ధమై కోర్ట్ కెక్కారు.

 

 

అయితే కోర్టు కౌన్సిలింగ్ ద్వారా వారిద్దరిని కలిపే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం వీరిద్దరు అరమరికలు లేకుండా జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరికి ఓ కుమారుడు జన్మించాడు. లాక్ డౌన్ లో కొన్ని సడలింపులు కేంద్రం సినీ పరిశ్రమకు ఇవ్వగా సినీ నిర్మాణాలు ఒక్కొక్కటిగా చిత్రీకరణ మొదలు పెట్టాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియా కు అనుమతులు బాహాటంగా లభించాయి. ఈ సందర్భంగా నటి రంభ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన అందమైన పిల్లల ఫోటో లను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది....

IHG

 

IHG

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Randomix 😍 #childhoodunplugged #daughterandson #kidszone #stayhomestaysafe

A post shared by RambhaIndrakumar💕 (@rambhaindran_) on

మరింత సమాచారం తెలుసుకోండి: