కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా కు క్యాన్సర్ అని ప్రచారం జరగడం ఏమో గాని ఇప్పుడు దేశ వ్యాప్తంగా అలజడి రేగింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కి చెందిన నలుగురు యువకులు సోషల్ మీడియా వేదికగా అమిత్ షా కు క్యాన్సర్ అనే ప్రచారం చేయడం తీవ్ర దుమారం రేగింది. 

 

చివరికి ఆయన కూడా స్పందించి తనకు అలాంటిది ఏమీ లేదని స్పష్టంగా చెప్పారు. దీనిపై సినీ రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. పవర్ ఆఫ్ సోషల్ మీడియా రేపు ఎవరు ఎవరైనా నిజాలు చెప్పినా నమ్మలేని పరిస్థితి వచ్చేలా ఉందని... పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: