టాలీవుడ్ హీరోయిన్ లు బాలీవుడ్ హీరోయిన్ లు మదర్స్ డే సందర్భంగా తమ మాతృమూర్తులకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ వారికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఒక్కో హీరోయిన్ తమ తల్లి మీద ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. 

 

పాయల్ రాజ పుత్ , మహేష్ బాబు భార్య నమ్రత ఇలా ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మదర్స్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా ట్విట్టర్ లో తన తల్లికి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఒక ఫోటో ని విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: