సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ మాతృ మూర్తులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అమ్మతో జ్ఞాపకాలను షేర్ చేసుకుంటూ, చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు మన తెలుగులో వీడియో లు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 

 

ఇక తాజాగా టీం ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బ్యాట్మింటన్ స్టార్ పీవీ సింధు తమ అమ్మలకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు. వారితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి కూడా తన తల్లి వీడియో ని పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: