కరోనా నుంచి ఇప్పుడు ఇప్పుడే బయటపడిన గల్ఫ్ దేశం ఇరాన్ లో మరో విషాదం చోటు చేసుకుంది. అక్కడ సైనిక విన్యాసాలను ఎకువగా చేస్తూ ఉంటారు. తాజాగా ఇలాంటి సైనిక విన్యాసం లోనే ఒక విషాదం జరిగింది. నేవీ ప్రయోగించిన ఒక క్షిపణి  తగిలి 19 మంది చనిపోయారు. 

 

వీళ్ళు అందరూ సామాన్య ప్రజలే కావడం గమనార్హం. ప్రయోగించే సమయంలో ఏ జాగ్రత్తలను అధికారులు తీసుకోలేదు అని అందుకే ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఇరాన్ ప్రభుత్వం దీనిపై విచారణ జరుపుతామని ప్రకటించింది. కాగా గత కొంత కాలంగా అమెరికా టార్గెట్ చేయడం తో ఇరాన్ ఇపుడు తమ సైనిక శక్తిని పెంచుకునే పని లో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: