లాక్ డౌన్ దెబ్బకు జనాలు అందరూ కూడా ఇళ్ళల్లోనే ఉంటున్నారు. సినీ హీరోలు కూడా పని ఏమీ లేక ఇప్పుడు సోషల్ మీడియా లో జనాలను అలరించే కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రేక్షకులు ఎక్కడ తమను మర్చిపోతారో అనే భయం ఇప్పుడు స్టార్ హీరోలకు కూడా ఉంది అనేది వాస్తవం. 

 

ఇక  మెగా ఫ్యామిలీ హీరోలు  ఎక్కువగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రజలను అలరించే కార్యక్రమాలు చిరంజీవి నుంచి కింది స్థాయి హీరోల వరకు అందరూ చేస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో ఒక ఫోటో పోస్ట్ చేసారు. గద్దల కొండ గణేష్ సినిమాలో ఒక ఫోటో ని పోస్ట్ చేసి లాక్ డౌన్ మూడ్ అని కామెంట్ చేసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: