ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ దెబ్బకు ఎవరికి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. ఎవరు దగ్గినా తుమ్మినా సరే జనాలు భయపడే పరిస్థితి ఏర్పడింది అనేది వాస్తవం. ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఎక్కువగా సామాజిక దూరం పాటిస్తూ ఎవరు దగ్గినా తుమ్మినా సరే తమ మీద పడకుండా జాగ్రత్త పడుతున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే తాజాగా ఒక వ్యక్తి పుట్టిన రోజు వేడుకను ఏర్పాటు చేసి మరీ దగ్గాడు. అతను కావాలనే చేసాడు. ఆ తర్వాత అతనిని తీసుకుని వెళ్లి కరోనా పరీక్షలు చేయగా అతనికి పాజిటివ్ అని వచ్చింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ సంఘటన జరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అతని మీద కేసులు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: