తెలంగాణా ఆర్టీసి ఎప్పుడు బస్సులను తిరిగి రోడ్ల మీదకు తీసుకు వస్తుంది అనేది ఈ నెల 15 న తెలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 15 న సిఎం కేసీఆర్ దీనిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఆర్టీసి ప్రస్తుత పరిస్థితిపై సమీక్షా సమావేశం నిర్వహించి అప్పుడు నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. 

 

ఏ బస్సులో ఎంత మంది ఉండాలి సరిహద్దు రాష్ట్రాలు సహా ఇతర రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నడపాలా లేదా అనే దాని మీద త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టికెట్ ధరలను కూడా ప్రభుత్వం పెంచే అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఆర్టీసి ఎండీ డిపో మేనేజర్ ల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ఎండీ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: