ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు.  ఈ భేటీ లో ఆయన పలు ప్రధాన అంశాల మీద చర్చలు జరుపుతున్నారు. ముఖ్యంగా 8 అమ్హాల మీద ఈ భేటీ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. వ్యవసాయ రంగం, ఆర్ధిక వ్యవస్థ గాడిలో పెట్టడం లాక్ డౌన్ కొనసాగించడం... 

 

వలస కార్మికులు, ప్రజా రవాణా, రెడ్ జోన్ లు, రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజి పరిశ్రమల పై సిఎం లతో ప్రధాని చర్చిస్తున్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు మోడీ. ఎవరికి వారు గా ప్రధానికి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. లాక్ డౌన్ సడలింపుల విషయంలో రాష్ట్రాలకే అధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రులు ప్రధానిని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: