మనం వైరస్ తో కలిసి బ్రతకాలని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా వ్యాఖ్యానించారు. గడువు ముగిసిన తర్వాత వెళ్ళిపోవడానికి కరోనా ఏమీ వీసా తో ఇండియా లో అడుగు పెట్టలేదు అని కాబట్టి మనం కరోనా తో కలిసి బ్రతికే విధంగా ప్రణాలికలు సిద్దం చేసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. 

 

సోషల్ మీడియా లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.  కరోనా విషయంలో ఇప్పుడు ప్రతీ ఒక్కరు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఇప్పుడు మనలని వదిలి వెళ్ళే అవకాశం లేదని దాని తో కలిసి బ్రతకడం అనేది ఖాయమని ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణా సిఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసారు. ప్రధాని కూడా ఇదే వ్యాఖ్య చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: