ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కరోనా కలకలం తీవ్ర ఇబ్బంది గా మారింది. కర్నూలు, గుంటూరు జిల్లాల్లో కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లా వేగంగా ముందుకు వెళ్తుంది. ఇప్పుడు దీనిపై సిఎం వైఎస్ జగన్ సీరియస్ గా ఉన్నారు. ప్రధానంగా గ్రీన్ జోన్ గా ఉన్న తెనాలి లో కరోనా కేసు నమోదు కావడంపై జగన్ ఇప్పుడు అసహనంగా ఆన్నట్టు తెలుస్తుంది. 

 

అక్కడి అధికారులతో ఆయన నేరుగా ఫోన్ చేసి మాట్లాడినట్టు సమాచారం. ప్రత్యేక అధికారుల బృందాన్ని కూడా అక్కడ దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. లాక్ డౌన్ ని పాటించని ఎవరి మీద యినా సరే కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు. తెనాలి లో కేసులు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: