ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య పోతిరెడ్డి పాడు వ్యవహారం తీవ్ర దుమారం రేపుతుంది. కరోనా వైరస్ ని పక్కన బెట్టి ఇప్పుడు ఒకరిపై ఒకరు నీళ్ళ గరించి విమర్శలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఏపీ సర్కార్ తీసుకొచ్చిన జీవో పై తెలంగాణా సర్కార్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇది సరైన విధానం కాదని మండిపడుతుంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. పోతిరెడ్డి పాడు వ్యవహారం గురించి మీరు ఏమీ మాట్లాడవద్దు అని, సిఎం లు ఇద్దరూ ఒక్కటే అని, తర్వాత పరిస్థితుల గురించి మాట్లాడదాం అని, ఇప్పుడు తాను కూడా అందుకే సైలెంట్ గా ఉన్నా అని చంద్రబాబు పార్టీ నేతలకు సూచనలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: