ఇప్పుడు కరోనా వైరస్ ఏ విధంగా తయారు అయింది అనే దాని మీద అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇది ఏ విధంగా మనుషులకు సోకింది అనే దాని మీద ఇప్పుడు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. గబ్బిలం అని కొందరు అంటే పాము అని మరికొందరు అంటున్నారు. చైనాలో ఏళ్ళ తరబడి వాటిని తింటున్నారు. 

 

ఎప్పుడు లేనిదీ అది ఏ విధంగా వాటి నుంచి వచ్చింది అనే ప్రశ్న వినపడుతుంది. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ కచ్చితంగా ల్యాబ్ నుంచి పుట్టింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇది మనను వదిలి వెళ్ళే అవకాశం లేదనే విషయం అర్ధమవుతుంది అంటూ కామెంట్ చేసారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: