దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి లాక్ డౌన్ ని ఉంచినా సరే ఏ ఉపయోగం కూడా కనపడటం లేదు. ఆంక్షలను కఠినం గా అమలు చేస్తున్నా సరే కరోనా వైరస్ ని అడ్డుకోవడం అనేది ఎవరికి సాధ్యం కావడం లేదు. 

 

కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా బయటపడుతుంది. ఈ రోజు హిమాచల్ ప్రదేశ్లో 30 ఏళ్ల మహిళ  ఆమె 7 సంవత్సరాల కుమార్తెకు కరోనా పాజిటివ్ వచ్చింది. సిర్మౌర్ డిస్ట్రిక్ట్ లో నివాసం ఉంటున్నారు ఈ ఇద్దరు. మే 4 న వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చి హోం క్వారంటైన్ లో ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 69గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: