ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది వలస కూలీలు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మొత్తం 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు అందరిని సమీప ఆస్పత్రులకు తరలించారు అధికారులు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

 

స్థానికుల సహాకారం తో వారిని అందరిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. అయితే చీకటి పడుతున్న సమయంలో ట్రాక్టర్ ని అతని వేగంగా తోలడం తోనే వెళ్లి విద్యుత్ స్తంభాన్ని డీ కొట్టింది అని దీనితో విద్యుత్ వైర్లు తెగి పడ్డాయి అని అధికారులు చెప్తున్నారు. నాగులప్పాడు మండలం మాచవరం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిలో అందరూ మహిళలే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: