ఖరీఫ్ లో పంటల సాగుకు పెట్టుబడికి గానూ ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రకటించిన కార్యక్రమం వైఎస్సార్ రైతు భరోసా. ఈ కార్యక్రమాన్ని నేడు జగన్ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ ద్వారా రూ.2వేలు గత ఏప్రిల్‌లోనే రైతుల ఖాతాలో జమ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీ సర్కార్... వైఎస్‌ఆర్ ర్రైతు భరోసా అనే పథకం లో భాగంగా రూ.5,500లు రైతుల ఖాతాలో జమ చేస్తారు. 

 

దీనికి సంబంధించిన మార్గదర్శకాలు చూస్తే పథకాన్ని ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే అమలు చేస్తారు. కుటుంబంలో ఎంత మంది పేరుతో భూములన్నా సరే రేషన్ కార్డ్ ఆధారంగా ఒక్కరికి మాత్రమే జం చేస్తారు. దీనిపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: