ఇప్పుడు సినీ నిర్మాతలు సినిమాల విడుదల లేక ఏ స్థాయిలో కష్టాలు పడుతుంది అందరికి స్పష్టత ఉంది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతలు నేడు సినిమాలను ఎప్పుడు విడుదల చెయ్యాలో అర్ధం కాక అవస్థలు పడుతున్నారు. దీనితో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద సినిమాలను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా కీర్తి సురేష్ నటించిన ఒక సినిమాను అటు తమిళం ఇటు తెలుగులో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్ అనే సినిమాను RPrimeVideos లో జూన్ 19 న విడుదల చేస్తారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
Much awaited @KeerthyOfficial ’s #Penguin will now be the first Telugu/Tamil OTT release which was earlier planned for theatres. To premiere exclusively on @PrimeVideosINon 19th june, 2020. pic.twitter.com/V7fDJ9XOPk
— BARaju (@baraju_SuperHit) May 15, 2020