ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకుని నిలబడే రాయలసీమ ప్రాంతం ఇప్పుడు కరోన వైరాస్ తో అల్లకల్లోలం అయిపోతుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి ఎన్ని విధాలుగా చర్యలు చేపట్టినా సరే రాయలసీమ జిల్లాల్లో కేసులు ఆగడం లేదు. అక్కడ నాలుగు జిల్లాలు ఉన్నాయి. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయి. 

 

ఈ నాలుగు జిల్లాల్లో కూడా వంద దాటాయి కేసులు. సిఎం సొంత జిల్లాలో వంద కేసులు దాటాయి. కర్నూలు జిల్లాలో 599 కేసులు చిత్తూరు జిల్లాలో 165 కేసులు, అనంతపురం జిల్లాలో 122 కడప జిల్లాలో 101 కేసులు నమోదు అయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య కోయంబేడు లింకుల తర్వాత భారీగా పెరిగింది. దీనితో సీమ గ్రామాలు వణికిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: