రైతులకు ఇచ్చిన ప్రతీ హామీని సిఎం వైఎస్ జగన్ నెరవేరుస్తున్నారు. వారి కష్టాలను తీర్చడం లో కీలక అడుగు వేస్తున్నారు. పెట్టుబడి సాయంతో పాటుగా ప్రతీ కార్యక్రమాన్ని రైతుల కోసం జగన్ అమలు చేస్తున్నారు. తాజాగా వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా జగన్ స్వయంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారికి కొన్ని హామీలను కూడా జగన్ ఇచ్చారు. 

 

ఎన్టీఆర్ ముద్దుబిడ్డ‌ హంద్రీనీవాకు జ‌గ‌న్ బంప‌ర్ ఛాన్స్‌ ఇచ్చారు జగన్. హంద్రీనీవా ఎన్టీఆర్ క‌ల దాని ప్ర‌వాహం మ‌రో 2300 క్యూసెక్కులు పెంచి కాల్వ‌లు మొత్తం 6 వేల క్యూసుక్కులు వెళ్లేలా చేస్తాన‌ని జ‌గ‌న్ హామీ రైతులకు హామీ ఇచ్చారు. దీని ద్వారా రైతులకు మరింత మేలు జరగనుంది. ఇక పగటి పూటే 9 గంటల విద్యుత్ వచ్చేలా చేస్తా అని ఆయన హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: