జియో ఎప్పుడు అయితే మార్కెట్ లోకి అడుగు పెట్టిందో అక్కడి నుంచి కూడా టెలికాం కంపెనీలు ఒకరకంగా చెప్పాలి అంటే నరకం చూస్తున్నాయి అనేది వాస్తవం. చాలా వరకు టెలికాం కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకోవడానికి భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. నష్టాలు వస్తున్నా సరే వెనక్కు తగ్గడం లేదు టెలికాం కంపెనీలు. ఇటీవల ధరలు పెంచిన తర్వాత కూడా ఇదే విధంగా ఆఫర్లు ఇస్తున్నారు. 

 

తాజాగా డబుల్ డేటా ఆఫర్ ని జియో ఇవ్వడం తో ఆ తర్వాత వోడాఫోన్ ఎయిర్టెల్ కూడా ఇచ్చాయి. ఇప్పుడు ఎయిర్టెల్ 98 రూపాయల రీచార్జ్ మీద 12 జీబీ డేటా ఇస్తుంది. ఇప్పటి వరకు కేవలం 6 జీబీ మాత్రమే ఇచ్చేది. ఇప్పుడు జియో ఆ విధంగా ఆఫర్ ఇవ్వడంతో ఎయిర్టెల్ కూడా ఈ ఆఫర్ ని పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: