భారత అర్మీని పాకిస్తాన్ ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తూ వస్తుంది. వారి నుంచి విలువైన సమాచారం సేకరించే పనిలో భాగం గా ఇప్పుడు కొందరు పాకిస్తాన్ కి చెందిన వ్యక్తులను అమ్మాయిలను ఎర వేస్తున్నారు. తాజాగా విశాఖ నేవీ అధికారిని  ఇదే విధంగా ట్రాప్ చేసారు. దీనిపై ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుంది . 

 

తాజాగా విశాఖలో ఒక హనీ ట్రాప్ సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై లో అబ్దుల్ రహమాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎన్ ఐ ఏ అతనిని అదుపులోకి తీసుకుంది.. . రెహ్మాన్ ఇంట్లో ఎలక్ట్రానిక్ డివైజ్, భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇప్పటికే 11 మంది నేవీ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అతను నేవీ నుంచి కీలక సమాచారం సేకరించినట్టు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: