నెల్లూరు జిల్లా నాయిడు పేట లో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఒక దుండగుడు అత్యాచారం చేసాడు. 9వ నెల గర్భం తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. 9 నెలల క్రితం మైనర్ బాలికపై తల్లి తండ్రులకు చెప్తే చంపేస్తాను అని బెదిరిస్తూ అత్యాచారం చేసాడు. తల్లి తండ్రులను కూడా చంపేస్తాను అంటూ రేప్ చేసాడు. 

 

ఇప్పుడు బాలిక గర్భం తో ఉంది. ఆమె నేడో రేపో ప్రసవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతుంది. తల్లి తండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను ఎవరు అతని వివరాలు ఏంటీ అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీసినట్టు తెలుస్తుంది. దళిత బాలిక అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: