లాక్ డౌన్ లో ఇప్పుడు క్రికెట్ ప్రేక్షకులను బాగా బాధ పెట్టిన వార్త ఐపిఎల్ జరగకపోవడం. ఐపిఎల్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు క్రికెట్ ప్రేక్షకులు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది నిర్వహించడం అనేది దాదాపుగా సాధ్యం కాదు అనే విషయం అర్ధమవుతుంది. అయితే ఐపిఎల్ నిర్వహణ విషయంలో మాత్రం కొందరు కొన్ని సూచనలు చేస్తున్నారు. 

 

ఐపిఎల్ ని రెండు వేదికలు ముంబై పూణే లో నిర్వహించాలి అని సూచిస్తున్నారు. ముంబై లో నాలుగు క్రికెట్ మైదానాలు ఉన్నాయని అక్కడి నుంచి పూణే కేవలం 3 గంటల ప్రయాణం అని దీనితో మ్యాచ్ ల నిర్వహణ చాలా సులభం అవుతుంది అని అయితే ప్రేక్షకులను అనుమతించవద్దు అని పలువురు సూచనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: